ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమరావతి రాజధానిలో గోల్‌మాల్‌ జరిగింది: మంత్రి బొత్స

ABN, First Publish Date - 2022-03-08T19:17:56+05:30

అమరావతి రాజధానిలో గోల్‌మాల్‌ జరిగిందని మంత్రి బొత్స సత్సనారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: అమరావతి రాజధానిలో గోల్‌మాల్‌ జరిగిందని మంత్రి బొత్స సత్సనారాయణ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఆర్డీఏ చట్టం ప్రకారం ముందుకు వెళతామని స్పష్టం చేశారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేరుస్తామన్నారు. అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయించుకున్నామని, 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-03-08T19:17:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising