ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పర్యాటక కేంద్రంగా కొండవీడు: మంత్రి బాలినేని

ABN, First Publish Date - 2022-01-08T21:49:33+05:30

జిల్లాలోని కొండవీడును పర్యాటక కేంద్రంగా, ఆహ్లాదకరమైన ప్రాంతంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని కొండవీడును పర్యాటక కేంద్రంగా, ఆహ్లాదకరమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కొండవీడులో అభివృద్ధి పనులకు చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజనీతో కలిసి మంత్రి బాలినేని శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   కొండవీడు అభివృద్ధి కోసం 13.5 కోట్లను సీఎం జగన్ కేటాయించారన్నారు. కొండవీడు అభివృద్ధికి వైఎస్ నాంది పలికారని, దానిని జగన్ పూర్తి చేస్తారన్నారు. సుబ్బరావు గుప్తా మతి స్థిమితం లేని వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. అతని మాటలు పట్టించుకోకూడదన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదన్నారు. జనసేన అధినేత పవన్, బీజేపీతో కలవాలని చంద్రబాబు మళ్ళీ  ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌ను ఓడించలేడని ఆయన అన్నారు. 


Updated Date - 2022-01-08T21:49:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising