ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి వర్గం మారుతుందని ఎప్పుడో చెప్పా: మంత్రి బాలినేని

ABN, First Publish Date - 2022-03-12T17:46:07+05:30

కొత్త మంత్రి వర్గం ఏర్పాటు సీఎం జగన్ నిర్ణయమని...సీఎం ఎవరిని పెడితే వాళ్లే మంత్రిగా ఉంటారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: కొత్త మంత్రి వర్గం ఏర్పాటు సీఎం జగన్ నిర్ణయమని... సీఎం ఎవరిని పెడితే వాళ్లే మంత్రిగా ఉంటారని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంత్రి వర్గం మారుతుందని ఆరు నెలల క్రితమే  చెప్పానని,  ఎవరిని ఉంచాలో ఎవరిని తీసివేయాలో ముఖ్యమంత్రి ఇష్టమని తెలిపారు. ఐదేళ్లు పరిపాలించడానికి తమకు ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. ముందస్తు ఎన్నికలకు రమ్మని చెప్పడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో 20 సీట్లు చంద్రబాబు గెలిచారని... వచ్చే ఎన్నికల్లో ఆ 20 సీట్లు గెలుచుకుంటే చాలని వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జగన్ అసెంబ్లీని బాయికట్ చేసి వెళ్లి సీఎం అయ్యారని, చంద్రబాబు కూడా అసెంబ్లీని బాయికట్ చేసి వెళ్లి ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నారని మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. 

Updated Date - 2022-03-12T17:46:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising