ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానాడు పేరిట మాయనాడు: మంత్రి Suresh

ABN, First Publish Date - 2022-05-28T19:52:37+05:30

తెలుగుదేశం పార్టీ మహానాడు సదస్సు పెట్టి వైసీపీ పైన లేనిపోని ఆరోపణలు చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తెలుగుదేశం పార్టీ మహానాడు సదస్సు పెట్టి వైసీపీ పైన లేనిపోని ఆరోపణలు చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ (Adimulapu suresh) ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకుంటోందని తెలిపారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి సామాజిక న్యాయం పేరిట బస్సు యాత్ర చేపట్టామని వివరించారు. మహానాడు పేరిట మాయనాడు పెట్టి చంద్రబాబు(Chandrababu) లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. స్వతంత్ర భారతావనిలో ఎవరు ఇవ్వని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వైసీపీ ప్రభుత్వం పదవులు ఇచ్చిందని తెలిపారు. సామాజిక న్యాయం అంటే స్థితిగతులు బాగుపడడమే అని చెప్పుకొచ్చారు. పార్టీ, ప్రాంతం, కులం చూడకుండా జగన్ అందరివాడుగా మారారన్నారు. మూడేళ్ల పాలన చూసిన తర్వాత ప్రజలంతా జగన్‌కు అండగా ఉండాలని తాము కోరుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-28T19:52:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising