ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12 గంటలకు మంత్రుల కమిటీ భేటీ, పీఆర్సీ స్టీరింగ్ కమిటీకి ఆహ్వానం

ABN, First Publish Date - 2022-01-25T15:24:30+05:30

12 గంటలకు మంత్రుల కమిటీ భేటీ, పీఆర్సీ స్టీరింగ్ కమిటీకి ఆహ్వానం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. సమావేశానికి రావాలని పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రుల కమిటీ ఆహ్వానించింది. మంత్రుల కమిటీ భేటీకి వెళ్లేదే లేదంటుూ ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెబుతున్నారు. పీఆర్సీ జీవోల రద్దు, మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం,.. పాత జీతాలు వేస్తేనే చర్చలకు వెళ్తామని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఉదయం10 గంటలకు 11వ పీఆర్సీ సాధన సమితి స్టీరింట్ కమిటీ భేటీకానుంది. ప్రతినిధిని ద్వారా మంత్రుల కమిటీకి లేఖ పంపాలని నిర్ణయించారు.

Updated Date - 2022-01-25T15:24:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising