ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Narasaraopet ప్రభుత్వ ఆస్పత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ABN, First Publish Date - 2022-06-04T14:17:56+05:30

జిల్లాలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: జిల్లాలోని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. టీడీపీ నేత జల్లయ్య అంత్యక్రియలు నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నేతలు నరసరావుపేటలోకి రాకుండా పటిష్టంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే జల్లయ్య అంత్యక్రియలలో పాల్గొని తీరతామని టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబు స్పష్టం చేశారు. దీంతో నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది.


కాగా... టీడీపీ నేత జల్లయ్యపై వైసీపీ శ్రేణులు మారణాయుధాలతో  దాడిలో దాడి చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన జల్లయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-06-04T14:17:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising