ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫాసిజానికి పరాకాష్ఠ జగన్‌ పాలన

ABN, First Publish Date - 2022-08-31T09:21:18+05:30

జగన్‌ పాలన ఫాసిజానికి పరాకాష్ఠగా మారిందని, సీపీఎస్‌ రద్దుకు చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని మా వోయిస్టు పార్టీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మావోయిస్టు నేత గణేష్‌ ధ్వజం


పాడేరు, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): జగన్‌ పాలన ఫాసిజానికి పరాకాష్ఠగా మారిందని, సీపీఎస్‌ రద్దుకు  చేస్తున్న ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని మా వోయిస్టు పార్టీ ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యద ర్శి గణేశ్‌ ప్రకటించారు. ఆయన పేరిట మంగళవారం లేఖ విడుదలైంది. ‘సీపీఎస్‌ రద్దుపై జగన్‌ ఇచ్చిన హా మీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తూ ‘చలో విజయవాడ’కి పిలుపునివ్వడంతో వారిపై వారం ముందు నుంచే నిర్బంధం విధించారు. నోటీసులు ఇవ్వడం, సంఘ నేతల నిర్బంధం, అరెస్టులు చేపట్టారు. గత ఏడాది ప్రభుత్వం నిర్బంధాలు విధించినా.. ఉపాధ్యా యులు, ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు వారి నిరసనకు మేం మద్దతుగా నిలుస్తాం’ అని  గణేశ్‌ తెలిపారు.

Updated Date - 2022-08-31T09:21:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising