ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలోనే మాన్సాస్‌ ట్రస్టు పాలకమండలి నియామకం: విజయసాయిరెడ్డి

ABN, First Publish Date - 2022-04-08T02:18:28+05:30

త్వరలోనే మాన్సాస్‌ ట్రస్టు పాలకమండలిని నియమిస్తామని ఎంపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: త్వరలోనే మాన్సాస్‌ ట్రస్టు పాలకమండలిని నియమిస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశం అయ్యారు. సింహాచలం భూసమస్య కోర్టు పరిధిలో ఉందన్నారు. త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. దేవస్థానానికి ప్రత్యామ్నాయ స్థలం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.  పంచ గ్రామాల సమస్య కోర్టులో ఉందన్నారు. త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Updated Date - 2022-04-08T02:18:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising