ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లన్న సేవలో శారదా పీఠాధిపతి

ABN, First Publish Date - 2022-03-19T01:54:11+05:30

శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని శుక్రవారం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శుక్రవారం దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం: శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని శుక్రవారం విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి శుక్రవారం దర్శించుకున్నారు. ఆయకు ఈవో, దేవదాయశాఖ అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారికి అభిషేకం చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆయనకు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని ఆలయ అధికారులు బహూకరించారు. 

Updated Date - 2022-03-19T01:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising