ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మచిలీపట్నంలో మంటగలిసిన మానవత్వం

ABN, First Publish Date - 2022-04-03T20:36:05+05:30

ఇంటికి వెలుగునిచ్చే చిట్టితల్లులు భూమ్మీదకు రాకుండానే కాలగర్భంలో కలిసి పోతున్నారు. ఎలాంటి నేరం చేయకపోయినా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ఇంటికి వెలుగునిచ్చే చిట్టితల్లులు భూమ్మీదకు రాకుండానే కాలగర్భంలో కలిసి పోతున్నారు. నిండు నూరేళ్లు జీవించాల్సిన ఓ నవజాత శిశువు పురిటి నెత్తురు ఆరకుండానే చీకట్లో కలిసిపోయింది. ఈ అమానుష ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగింది. నాగులేరు మంచినీటి కాలువలో అప్పుడే పుట్టిన ఆడ శిశువు మృతదేహం స్థానికుల కంట పడింది. పురిటి పేగులతో సహా శిశువును కాలువలో పడేశారు. శిశువు మృతదేహాన్ని చూసి సచివాలయ సిబ్బందికి స్థానికులు  సమాచారం ఇచ్చారు. సచివాలయ అధికారుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. శిశువును కాలువలో నుంచి పోలీసులు బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శిశువును ఎవరు కాలువలో ఎవరు పడేసారనే దానిపై విచారణ చేస్తున్నారు. 

Updated Date - 2022-04-03T20:36:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising