ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

APNews: భార్యాభర్తలకు విద్యుత్ షాక్..భర్త మృతి

ABN, First Publish Date - 2022-05-25T16:51:26+05:30

కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ పెదపట్నం పరిధిలో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: కృష్ణా జిల్లా మచిలీపట్నం రూరల్ పెదపట్నం పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భార్యాభర్తలకు విద్యుత్ షాక్ తగలడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  చెరువుల యజమాని కరెంటు తీగలను రోడ్డుకు అడ్డంగా వేయడం వలన ఉదయం కురిసిన వర్షానికి తడిసి షాక్ కొట్టినట్లుగా తెలుస్తోంది. కాగా... విషయం బయటకు పొక్కకుండా కొందరు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

Updated Date - 2022-05-25T16:51:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising