ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కల్తీ సారా, జే బ్రాండ్ లిక్కర్ వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి: లోకేష్

ABN, First Publish Date - 2022-03-21T18:23:56+05:30

నాటుసారా మరణాలపై నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం నిరసన తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: నాటుసారా మరణాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డి చిత్రపటానికి జే బ్రాండ్ లిక్కర్ పోసి టీడీపీ శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు నిరసన తెలిపామన్నారు. కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరపాలని, బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ సారా, జే బ్రాండ్ల మరణాలపై న్యాయ విచారణకు అంగీకరించే వరకూ తమ పోరాటం ఆగదని నారా లోకేష్ స్పష్టం చేశారు. 

Updated Date - 2022-03-21T18:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising