ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన Lokesh

ABN, First Publish Date - 2022-06-04T21:33:44+05:30

వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. ఇంత దరిద్ర, అరాచ‌క‌ పాలన చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. ఇంత దరిద్ర, అరాచ‌క‌ పాలన చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆఖరికి పదో తరగతి ఫలితాల విడుదలలో కూడా రాజకీయమా? అని ప్రశ్నించారు. మంత్రికి సమాచారం లేదని ఫలితాల తేదీని అకస్మాత్తుగా వాయిదా వేస్తారా అని నిలదీశారు. పిల్లల భవిష్యత్తుతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతోందని దుయ్యబట్టారు. ఇంతకీ వాయిదా వేసింది మంత్రిగారు అలిగారనా?.. లేక ఫలితాల్లో జగన్ మార్క్ మార్కుల‌ మార్పుల కోసమా? అని లోకేష్‌ ప్రశ్నించారు.

Updated Date - 2022-06-04T21:33:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising