రైతు భరోసా కేంద్రానికి తాళం
ABN, First Publish Date - 2022-05-19T08:42:42+05:30
పల్నాడు జిల్లా గురజాలలోని రైతు భరోసా కేంద్రానికి బుధవారం భవన యజమాని తాళం వేశారు. ఏడాదిగా
పల్నాడు జిల్లా గురజాలలోని రైతు భరోసా కేంద్రానికి బుధవారం భవన యజమాని తాళం వేశారు. ఏడాదిగా అద్దె చెల్లించకపోవడంతో తాళం వేశానని యజమాని సూర్య కోటేశ్వరరావు చెప్పారు. నెలకు రూ.4500 చొప్పున ఏడాది నుంచి ఇవ్వాల్సి ఉందని, అధికారులను అడిగితే సాకులు చెబుతున్నారని వాపోయారు.
గురజాల టౌన్
Updated Date - 2022-05-19T08:42:42+05:30 IST