ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amaravathi: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను CM ఆదుకోవాలి

ABN, First Publish Date - 2022-05-17T14:54:28+05:30

AP Chief minister జగన్మోహన్ రెడ్డికి CPI రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక నివేదికల ప్రకారం ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: AP Chief minister జగన్మోహన్ రెడ్డికి CPI రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. మానవ హక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక నివేదికల ప్రకారం ఏపీలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. 2019 జూన్ నుంచి 2021 ఆఖరు వరకు అప్పుల బాధతో రాష్ట్రంలో 2112 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. కాగా జీవో 43 ప్రకారం ఇప్పటి వరకు 718 మందికి మాత్రమే ఆర్థిక సాయం అందిందని, ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు అండగా నిలుస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని రామకృష్ణ సూచించారు.  

Updated Date - 2022-05-17T14:54:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising