ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీకే కుట్రలు మోదీ దగ్గర సాగవు: లంకాదినకర్

ABN, First Publish Date - 2022-04-17T02:47:31+05:30

పీకే, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఏంసీ, డీఏంకే, టీఆర్ఎస్ కోసం పని చేస్తూ కూటమి కడుతున్నాయని బీజేపీ నేత లంకాదినకర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్:  పీకే, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, టీఏంసీ, డీఏంకే, టీఆర్ఎస్ కోసం పని చేస్తూ కూటమి కడుతున్నాయని బీజేపీ నేత లంకాదినకర్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశాన్ని పీలికల పాలన చెయ్యాలని కాంగ్రెస్ తో  పీకే కుట్ర పన్నారన్నారు. ఇలాంటి కుట్రలు మోడీ దగ్గర ముందుకు సాగవని హెచ్చరించారు. కుటుంబ పాలన చేసే తల్లి కాంగ్రెస్ తో పిల్ల కాంగ్రెస్ పార్టీలు, కొన్ని ప్రాంతీయ పార్టీలు కలసి దేశాన్ని నాశనం చేయాలని చూస్తే ప్రజలు బుద్ధి చెబుతారని లంకాదినకర్  అన్నారు.

Updated Date - 2022-04-17T02:47:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising