ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యలలో మూడో ర్యాంకు: లంకా దినకర్

ABN, First Publish Date - 2022-02-09T16:43:32+05:30

జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యలలో మూడవ ర్యాంకని లంకా దినకర్ విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యలలో మూడవ ర్యాంకని, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో పదమూడో ర్యాంకని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి గతంలోకన్న అధికంగా యూరియా కేటాయించినప్పటికీ రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. వైయస్ఆర్సీపీ పాలనలో రైతుభరోసా కేంద్రాలలో యూరియా దొరుకుతుందన్న భరోసా లేదు.. కానీ నల్లబజారులో మాత్రం దొరుకుతోందన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసిన యూరియా కోసం రైతులు యుద్ధం చేయాల్సి రావడం పాలనలో అసమర్థత కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నా.., ముఖ్యమంత్రిలో చలనం లేదని లంకా దినకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

Updated Date - 2022-02-09T16:43:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising