ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ పాలన రివర్స్ లో నడుస్తోంది..: కన్నా లక్ష్మీ నారాయణ

ABN, First Publish Date - 2022-01-26T17:15:44+05:30

బీజేపీ ఆఫీసులో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: బీజేపీ ఆఫీసులో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ  కార్యక్రమంలో పార్టీ నేతలు జూపూడి రంగరాజు, రమేష్ నాయుడు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం కన్నా లక్ష్మీ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును బీజేపీ స్వాగతిస్తుందని తెలిపారు. అంతేకాదు బీజేపీ మ్యానిఫెస్టోలో కూడా జిల్లాల పెంపు అంశం పెట్టామని పేర్కొన్నారు. అయితే...దీనిపై కొంతమేర చర్చ జరగాల్సివుందని తెలియజేశారు. ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పీఆర్సీ ఎన్నడూ లేని విధంగా ఉందన్నారు. వైసీపీ సర్కార్ పాలన మొత్తం రివర్స్ లో వెళ్తుందని కన్నా లక్ష్మీ నారాయణ ఆరోపించారు.

Updated Date - 2022-01-26T17:15:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising