ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నందికొట్కూరు మున్సిపాలిటీలో అధికారుల మధ్య సమన్వయ లోపం

ABN, First Publish Date - 2022-02-25T01:55:37+05:30

జిల్లాలోని నందికొట్కూరు మున్సిపాలిటీలో అధికారుల మధ్య సమన్వయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని నందికొట్కూరు మున్సిపాలిటీలో అధికారుల మధ్య సమన్వయ లోపం ఏర్పడింది. మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో కమిషనర్ మధుసూదన్‌రెడ్డి, ఆర్ఓ విజయలక్ష్మి మధ్య మాటల యుద్ధం జరిగింది. దళిత మహిళా ఉద్యోగులపై కమిషనర్  కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నరని ఆర్ఓ విజయలక్ష్మి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్, ఆర్‌ఓల మధ్య పోలీసులు సయోధ్య కుదురుస్తున్నారు. 

Updated Date - 2022-02-25T01:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising