ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంటల్లో పడి యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-03-04T12:11:09+05:30

బేతంచెర్ల మండలంలోని గూటిపల్లె గ్రామానికి చెందిన ఉన్నం ఆదినారాయణ (24) అనే యువకుడు మతిస్థిమితం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: బేతంచెర్ల మండలంలోని గూటిపల్లె గ్రామానికి చెందిన ఉన్నం ఆదినారాయణ (24) అనే యువకుడు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో చలిమంట వేసుకుంటూ ఆ మంటలో పడి మృతి చెందాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ బీవీ రమణ గురువారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి కుమారుడు ఆదివానారయణ శివరాత్రి జాగరణ రోజు శివాలయం వద్ద చలిమంట కాపాడుకుంటూ ఆ మంటలో పడ్డాడు. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ గత రాత్రి మృతి చెందాడు. ఆదినారాయణ తల్లి చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపారు.

Updated Date - 2022-03-04T12:11:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising