ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ ముద్రణాలయాలను ఆధునీకరిస్తాం: ఎబీ వెంకటేశ్వర రావు

ABN, First Publish Date - 2022-06-27T21:41:50+05:30

కర్నూలు: కర్నూలు, విజయవాడ ప్రభుత్వ ముద్రణాలయాలను ఆధునీకరిస్తామని ప్రిటింగ్, స్టేషనరీ కమిషనర్ ఎబీ వెంకటేశ్వర రావు తెలిపారు. కర్నూలు ప్రభుత్వ ముద్రణాలయాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: కర్నూలు, విజయవాడ ప్రభుత్వ ముద్రణాలయాలను ఆధునీకరిస్తామని ప్రిటింగ్, స్టేషనరీ కమిషనర్ ఎబీ వెంకటేశ్వర రావు తెలిపారు. కర్నూలు ప్రభుత్వ ముద్రణాలయాన్ని పరిశీలించాక ఆయన మాట్లాడారు. ముద్రణ యంత్రాల పనితీరును సిబ్బందిని అడిగి  తెలుసుకున్నారు. ముద్రణ యంత్రాలయంలో నిపుణులైన సిబ్బంది ఉన్నా.. వారికి సరిపడా పనిలేదన్నారు. కొన్ని యంత్రాలు బాగున్నాయని, మరికొన్ని తుప్పు పట్టాయని తెలిపారు. సిబ్బందికి పూర్తిస్థాయిలో పని కల్పించాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. 

Updated Date - 2022-06-27T21:41:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising