ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను వినియోగించుకోవాలి’

ABN, First Publish Date - 2022-09-23T05:53:10+05:30

ప్రతి ఒక్కరూ బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను వినియోగించు కోవాలని కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 22: ప్రతి ఒక్కరూ బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను వినియోగించు కోవాలని కర్నూలు ఎంపీ డా.సంజీవ్‌కుమార్‌ అన్నారు. ప్రకాష్‌నగర్‌లోని భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ సంస్థ కార్యాలయంలో గురువారం టెలిఫోన్‌ అడ్‌ వైజరీ కమిటీ సమావేశం సంస్థ జనరల్‌ మేనేజర్‌ రమేష్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కొన్ని గ్రామాల్లో సిగ్నల్స్‌ ప్రాబ్లమ్‌గా ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని, వాటికి మర మ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో టీఏసీ సభ్యులు ప్యాలకుర్తి రమేష్‌, ఆమడగుంట్ల కృష్ణారెడ్డి, అజయ్‌ కుమార్‌, రోషన్‌ అలీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-23T05:53:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising