ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వదిన అంత్యక్రియలకు వెళుతూ మరిది మృతి

ABN, First Publish Date - 2022-05-28T06:54:24+05:30

వదిన అంత్యక్రియలకు వెళుతున్న ఓ వ్యక్తి మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ విషాద సంఘటన ఉయ్యాలవాడ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.

సుబ్బమ్మ, పుల్లయ్య (ఫైల్‌ ఫొటోలు)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉయ్యాలవాడ, మే 27: వదిన అంత్యక్రియలకు వెళుతున్న ఓ వ్యక్తి మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ విషాద సంఘటన ఉయ్యాలవాడ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాలివీ... ఉయ్యాలవాడకు చెందిన దాసరి సుబ్బమ్మ (65) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. శుక్రవారం సుబ్బమ్మ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకెళ్తుండగా...ఆమె మరిది దాసరి పుల్లయ్య (65) కూడా వెళ్లారు. మార్గమధ్యలో ఆయన సృహకోల్పోయి పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించగా... గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సుబ్బమ్మకు భర్త, ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పుల్లయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. శుక్రవారం ఉదయం సుబ్బమ్మ అంత్యక్రియలు, సాయంత్రం పుల్లయ్య అంత్యక్రియలు నిర్వహించారు.


Updated Date - 2022-05-28T06:54:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising