ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలుషిత ఆహారం తిని ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2022-05-31T02:52:18+05:30

నంద్యాల: ఆత్మకూరు మండలం బైర్లూటి చెంచు గూడెంలో కలుషిత ఆహారం తిని ఇద్దరు మృతి చెందారు. మృతులు సూరమ్మ (60) భూమని నాగమ్మ (20)గా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: ఆత్మకూరు మండలం బైర్లూటి చెంచు గూడెంలో కలుషిత ఆహారం తిని ఇద్దరు మృతి చెందారు. మృతులు సూరమ్మ (60) భూమని నాగమ్మ (20)గా గుర్తించారు. మరో ఆరుగురు అస్వస్థతకు గురికావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని నంద్యాల డీఎమ్అండ్‌హెచ్‌వో వెంకట రమణ, ఆత్మకూరు ఎమ్మార్వో తెలిపారు. 

Updated Date - 2022-05-31T02:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising