ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకృతి వ్యవసాయ విభాగంలో 19 మంది బదిలీ

ABN, First Publish Date - 2022-10-04T05:23:01+05:30

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం కోసం కృషి చేసిన 19 మంది బదిలీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 3: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం కోసం కృషి చేసిన 19 మంది బదిలీ అయ్యారు. వీరిని ప్రకృతి వ్యవసాయం డీపీఎం చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు నగరంలోని కార్యాలయంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని రైతుల ద్వారా అమలు చేసేందుకు సిబ్బంది ఎంతో కష్టపడ్డారని అన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన శనగలు, తదితర ఆహార ఉత్పత్తులను తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక ధరలకు రైతులు సప్లయ్‌ చేస్తున్నారని  డీపీఎం చంద్రశేఖర్‌ తెలిపారు. సమావేశంలో గతంలో డీపీఎంగా పని చేసిన ఆంజనేయులు, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2022-10-04T05:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising