ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: టీడీపీ నేత ఫ్లాట్‌ను కబ్జా చేసిన వైసీపీ నేతలు... పట్టించుకోని పోలీసులు

ABN, First Publish Date - 2022-09-09T15:48:06+05:30

జిల్లాలోని ఆదోనిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని ఆదోనిలో వైసీపీ నేతలు (YCP Leaders) రెచ్చిపోయారు. ఆర్టీసీ కాలనీలో టీడీపీ (TDP) కర్నూలు పార్లమెంట్ కార్యదర్శి బుద్ధారెడ్డి (Budda reddy)కి చెందిన ప్లాట్‌ను వైసీపీ నేతలు కబ్జా చేశారు. గత నెల 9 వైసీపీ నాయకులు రాధాకృష్ణ, మహానంది తన ప్లాట్లలో అక్రమంగా ప్రవేశించి కబ్జా చేశారని టూ టౌన్ పోలీసులకు టీడీపీ నేత ఫిర్యాదు చేశారు. కాగా... బాధితుడి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో డీఐజీ, కర్నూలు జిల్లా ఎస్పీ, రిజిస్టర్ పోస్టులో బాధితుడు బుద్దారెడ్డి ఫిర్యాదు చేశారు. వెంటనే దిగొచ్చిన పోలీసులు ఈనెల 7న ఇద్దరు వైసీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-09-09T15:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising