ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యం’

ABN, First Publish Date - 2022-03-23T05:31:13+05:30

జిల్లాలోని విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆపరేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ కె.శివప్రసాద్‌ రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కల్లూరు, మార్చి 22: జిల్లాలోని విద్యుత్‌ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆపరేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ కె.శివప్రసాద్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం డయల్‌ యువర్‌ విద్యుత్‌ ఎస్‌ఈ కార్యక్రమంలో భాగంగా వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అధికారులు ఎక్కడైనా విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2022-03-23T05:31:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising