ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు దంపతుల ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2022-07-18T22:31:45+05:30

కర్నూలు: తన 45 సెంట్ల భూమి కబ్జా చేశారని గోనెగండ్ల మండలం పెద్దనాటూరుకు చెందిన రైతు బుడ్డన్న పేర్కొన్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆదోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: తన 45 సెంట్ల భూమి కబ్జా చేశారని గోనెగండ్ల(Gonegandla) మండలం పెద్దనాటూరుకు చెందిన రైతు బుడ్డన్న(Buddanna) పేర్కొన్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆదోని (Adoni) ఆర్డీవో (RDO)  కార్యాలయం ఎదుట బుడ్డన్న, ఆయన భార్య పురుగు మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బెదిరిస్తే భయపడేది లేదని, నష్టపోయేది మీరేనని ఆర్డీవో రైతు దంపతులతో అన్నారు. 

Updated Date - 2022-07-18T22:31:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising