ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

ABN, First Publish Date - 2022-08-17T05:49:11+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునా యుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత

కల్లూరు ఆగస్టు 16: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునా యుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత అన్నారు. కల్లూరు అర్బన్‌ 27వ వార్డులోని కృష్ణనగర్‌, ఆదిత్యాన గర్‌లలో బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కాలనీల్లో పర్య టించి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు  వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా గౌరుచరిత మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైసీపీ ఘోరంగా విఫలమైందన్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వ సం క్షేమ పథకాలను కుదిస్తూ అర్హులైన పేదప్రజల జీవితాలతో చెల గాట మాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ, కరెంటు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. కార్యక్ర మంలో 27వ వార్డు ఇన్‌చార్జి క్యాతూరు మధు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-17T05:49:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising