ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలి: జేసీ

ABN, First Publish Date - 2022-07-02T06:11:45+05:30

విధుల పట్ల సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని జేసీ నారపురెడ్డి మౌర్య సూచించారు.

ఎ.కోడూరులో సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బండి ఆత్మకూరు, జూలై 1: విధుల పట్ల సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వీడాలని జేసీ నారపురెడ్డి మౌర్య సూచించారు. మండలంలోని ఎ.కోడూరు సచివాలయాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అటెండెన్స్‌, మూమెంట్‌ రిజిస్టర్లను ఆన్‌లైన్‌ దరఖాస్తుల వివరాలు రిశీలించారు. ప్రజలకు మరిన్ని సేవలు త్వరితగతిన అందించాలని ఆమె సూచించారు. సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తహసీల్దార్‌ ఉమారాణి, ఎంపీడీవో వాసుదేవగుప్త పాల్గొన్నారు.


Updated Date - 2022-07-02T06:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising