ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో విశ్రాంత సైనికుడి మృతి

ABN, First Publish Date - 2022-03-16T05:54:25+05:30

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం నగల్లపాడు టోల్‌ప్లాజా వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత సైనికుడు నిసార్‌ఖాన్‌(79) మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాగలమర్రి, మార్చి 15: కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం నగల్లపాడు టోల్‌ప్లాజా వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత సైనికుడు నిసార్‌ఖాన్‌(79) మృతి చెందారు. ఎస్‌ఐ రమణయ్య వివరాల మేరకు.. కడప నగరం కుమ్మరకుంటకు చెందిన నిసార్‌ఖాన్‌ కర్నూలు నుంచి కడపకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా టోల్‌ప్లాజా సమీపంలో ఆళ్లగడ్డ నుంచి బద్వేల్‌కు వరి ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి కిందపడ్డాడు. దీంతో ట్రాక్టర్‌ టైరు నిసార్‌ఖాన్‌ తలపై వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. నిసార్‌ఖాన్‌ను ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 



Updated Date - 2022-03-16T05:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising