ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంద్యాలలో ‘రైతు దగా’ కార్యక్రమం

ABN, First Publish Date - 2022-07-08T23:36:17+05:30

నంద్యాల: టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో రైతు దగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస సెంటర్ నుంచి ఎన్టీఆర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో రైతు దగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస సెంటర్ నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రైతులను దగా చేస్తున్న వైసీపీ ప్రభుత్వం డౌన్.. డౌన్ .. అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి  అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ ఫరూక్, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, టీడీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు 


మౌలానా తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-08T23:36:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising