ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వింటం వేరుశనగ రూ.7,396

ABN, First Publish Date - 2022-10-11T06:03:25+05:30

కర్నూలు మార్కెట్‌ యార్డులో వేరుశనగకు మంచి ధర లభిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 10: కర్నూలు మార్కెట్‌ యార్డులో వేరుశనగకు మంచి ధర లభిస్తోంది. శనివారం క్వింటం వేరుశనగ కాయల గరిష్ట ధర రూ.6,600 ఉండగా.. సోమవారం రూ.7,396కు ఎగబాకింది. దీం తో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మధ్యస్థం ధర క్వింటానికి రూ.5,899కు చేరింది. అదేవిధంగా ఆముదాల ధర క్వింటం రూ.6,419లు గరిష్ఠంగా ధర పలుకగా.. మధ్యస్థం రూ.6,070 ధర పలికింది. మొక్కజొ న్నలు క్వింటం రూ.1,815, మధ్యస్థం ధర రూ.1,815గా నమోదైంది. ఉల్లిగడ లు క్వింటానికి గరిష్ఠంగా రూ.1,711, మధ్యస్థం ధర రూ.980 పలికాయి. ఎండు మిరప క్వింటానికి రూ.12,399 రైతుల  చేతికందాయి. మధ్యస్థం ధర రూ.7,799గా నమోదైందని సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ గోవిందు తెలిపారు.


Updated Date - 2022-10-11T06:03:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising