ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: వైసీపీ నాయకులకు నిరసన సెగ

ABN, First Publish Date - 2022-08-09T02:42:30+05:30

Kurnool: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నాయకులకు నిరసన సెగ తగిలింది. ఆదోనిలోని ఇందిరానగర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక పాల్గొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి వైసీపీ నాయకులు వివరిస్తుండగా.. అర్హులైన వారికి కూడా ‘అమ్మ ఒడి’ డబ్బులు పడలేదని సుశీలమ్మ అనే మహిళ బుట్టా రేణుకను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Kurnool: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ (YSRCP) నాయకులకు నిరసన సెగ తగిలింది. ఆదోనిలోని ఇందిరానగర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి (Sai Prasada Reddy), మాజీ ఎంపీ బుట్టా రేణుక (Butta Renuka) పాల్గొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి వైసీపీ నాయకులు వివరిస్తుండగా.. అర్హులైన వారికి కూడా ‘అమ్మ ఒడి’ డబ్బులు పడలేదని సుశీలమ్మ అనే మహిళ  బుట్టా రేణుకను ప్రశ్నించారు. రోడ్లు, మురుగుకాలువలు నిర్మించాలని వేడుకున్నా.. ఎందుకు పట్టించుకోరని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఎస్సీ కాలనీ మహిళలు నిలదీశారు.  

Updated Date - 2022-08-09T02:42:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising