ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

ABN, First Publish Date - 2022-08-30T00:56:05+05:30

Kurnool: ఆదోనిలో మూడు రోజుల క్రితం జబ్బార్ బంగారం దుకాణంలో చోరీ జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. వారి నుంచి 1250 గ్రాముల బంగారం, 10 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 83 లక్షలు. గతంలో ఇదే దుకాణంలో పని చేసి మానేసిన వ్యక్తే ఈ దొంగతనానికి ప్లాన్ చేశాడు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నామని పోలీసులు చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Kurnool: ఆదోనిలో మూడు రోజుల క్రితం జబ్బార్ బంగారం దుకాణంలో చోరీ జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. వారి నుంచి 1250 గ్రాముల బంగారం, 10 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 83 లక్షలు. గతంలో  ఇదే దుకాణంలో పని చేసి మానేసిన వ్యక్తే ఈ దొంగతనానికి ప్లాన్ చేశాడు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2022-08-30T00:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising