ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటిలో పురుగుల మందు కలుషితం..?

ABN, First Publish Date - 2022-08-17T05:51:57+05:30

మండలంలోని కొండుపల్లెలో మంగళవారం ఉదయం 5 గంటల ప్రాతంలో తాగునీటిలో క్రిమిసంహరక మందు కలుషితం కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్రమత్తమైన గ్రామస్థులు
విచారిస్తున్న పోలీసులు


ఉయ్యాలవాడ, ఆగస్టు 16: మండలంలోని కొండుపల్లెలో మంగళవారం ఉదయం 5 గంటల ప్రాతంలో తాగునీటిలో క్రిమిసంహరక మందు కలుషితం కలకలం రేపింది. ఉదయం ఓహెచ్‌ఎస్సార్‌ ట్యాంక్‌ నుంచి నీళ్లు వదిలారు. దీంతో గ్రామానికి చెందిన రాజు, క్రిష్ణవేణి, నరసమ్మ, ఖాశింబి, రాణి, లక్ష్మీదేవితోపాటు మరి కొందరు తమ ఇళ్ల దగ్గర ఉన్న కొళాయిలతో నీళ్లు పట్టుకోగా మందు వాసన రావటం గమనించారు. అనుమానం వచ్చి గ్రామ పెద్దలకు తెలపడంతో ఆ నీటిని తాగవద్దని చాటింపు వేయించి ప్రజలను అప్రమత్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విచారణ చేపట్టారు. ఎంపీడీవో ఉమామహేశ్వరావును వివరణ కోరగా నీటిని పరీక్షకు పంపినట్లు తెలిపారు.

Updated Date - 2022-08-17T05:51:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising