ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nandyalaలో మంత్రుల బస్సు యాత్ర సభ అట్టర్ ఫ్లాప్

ABN, First Publish Date - 2022-05-29T21:52:18+05:30

నంద్యాలలో వైసీపీ (YCP) మంత్రుల బస్సు యాత్ర సభ వెలవెలబోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Nandyala: జగన్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర (Bus Yatra) నాల్గవ రోజు ఆదివారం నంద్యాలలో జరిగింది. అయితే మంత్రుల సభ వెలవెలబోయింది. శ్రీనివాస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభకు జనం కరువయ్యారు. సభలో కనీసం రెండు వరుసల కుర్చీలు కూడా నిండలేదు. మంత్రుల సభ అట్టర్ ప్లాప్ అయింది. ఈ సభకు వైసీపీ నేతలు కష్టపడి జనాలను తీసుకువచ్చారు. అయితే మంత్రులు మాట్లాడే సమయానికి వచ్చిన జనం కూడా వెనుదిరిగారు. సభలో జనం లేకపోవడంతో కేవలం ఇద్దరు మంత్రులే మాట్లాడారు. కర్నూలులోనూ మంత్రుల సభ వెలవెలబోయింది.

Updated Date - 2022-05-29T21:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising