ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-02-17T05:27:53+05:30

ఆదోని నుంచి ఢనాపురానికి వెళ్తున్న రామాంజి (32) అనే వ్యక్తిని అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని, ఫిబ్రవరి 16: ఆదోని నుంచి ఢనాపురానికి వెళ్తున్న రామాంజి (32) అనే వ్యక్తిని అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామాంజి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇస్వీ ఎస్‌ఐ విజయలక్ష్మి తెలిపారు. మృతుడికి భార్య నాగరత్నమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మృతి చెందాడన్న వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు   విలపించారు.

Updated Date - 2022-02-17T05:27:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising