ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మల్లన్న హుండీ రాబడి రూ.5.6 కోట్లు

ABN, First Publish Date - 2022-03-06T05:17:16+05:30

శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను శనివారం లెక్కిం చారు.

కానుకలను లెక్కిస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


శ్రీశైలం, మార్చి 5: శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను శనివారం లెక్కిం చారు. నగదు రూపేణ రూ.5,60,66,953 వచ్చింది. అలాగే 403 గాముల బంగారం, 10.400 కిలోల వెండి లభించాయి. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు 15 రోజులలో సమర్పించారు. హుండీ లెక్కింపు ఆలయప్రాంగణంలోని అక్కమహదేవి మండపములో పటిష్టమైన భద్రత నడుమ కొనసాగింది. 

Updated Date - 2022-03-06T05:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising