ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్పత్రిలో మధ్యాహ్న భోజనం ఆలస్యం

ABN, First Publish Date - 2022-06-07T06:54:46+05:30

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం ఆలస్యం కావడంతో రోగులు ఆకలితో అలమటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకలితో అలమటించిన రోగులు

కర్నూలు(హాస్పిటల్‌), జూన్‌ 6 : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం ఆలస్యం కావడంతో రోగులు ఆకలితో అలమటించారు. డైట్‌ విభాగంలో పని చేసే సిబ్బందికి రెండు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో మధ్యాహ్న భోజనం బండ్లను వార్డుల దగ్గరకు తీసుకుపోకుండా నిరసన తెలిపారు. జీతాలు లేక ఇబ్బందులు  పడుతున్నామని, ఇస్తేగానీ రోగులకు డైట్‌ను పంపిణీ చేస్తామని భీష్మించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సిబ్బంది బోజనాన్ని రోగులకు అందించారు. 12.30 గంటలకు రోగులకు అందించాల్సిన భోజనం 2 గంటలకు ఇచ్చారు. చిన్నారులు, టీబీ రోగులు ఆకలితో అల్లాడిపోయారు.

Updated Date - 2022-06-07T06:54:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising