ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాన్ని కాపాడుకుందాం: సీపీఎం

ABN, First Publish Date - 2022-09-24T06:38:22+05:30

బీజేపీ ప్రభుత్వ కబందహస్తాల నుంచి దేశాన్ని కాపాడుకుందామని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(న్యూసిటీ), సెప్టెంబరు 23: బీజేపీ ప్రభుత్వ కబందహస్తాల నుంచి దేశాన్ని కాపాడుకుందామని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ పిలుపునిచ్చారు.  శుక్రవారం 14, 15, 16, 17, 36, 37, 41 వార్డులలో దేశ రక్షణ భేరి ప్రచార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గౌస్‌దేశాయ్‌ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి రాకముందు ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారన్నారు. మోదీ ప్రభుత్వం ప్రభు త్వరంగ సంస్థలైన రైల్వే, ఎల్‌ఐసీ, బ్యాంకులు, పోస్టల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు అన్నింటిని ప్రైవేటీకరణ చేస్తున్నా రని ఆరోపించారు. ఆదాని, అంబానీ కార్పొరేట్లకు పోర్టులు, విమానాశ్రయాలు, టెలికాం, విద్యుత్‌ ఇలా ఒక్కొక్కటి ధారాదత్తం చేస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల, అలివేలమ్మ, సుధాకరప్ప, శ్యామలమ్మ, డి.అబ్దుల్‌దేశాయ్‌, షరీఫ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-09-24T06:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising