ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లాలో రైతులు ధర్నా.. సాగునీరు కోసం ఆందోళన

ABN, First Publish Date - 2022-01-07T16:08:42+05:30

తెలుగు గంగ కేసీ కెనాల్ ఆయుకట్టుకు రబీలో సాగునీరు అందించాలని కోరుతూ రైతుల ఆందోళన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా: తెలుగు గంగ కేసీ కెనాల్ ఆయుకట్టుకు రబీలో సాగునీరు అందించాలని కోరుతూ రైతులతో కలిసి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. మంత్రి అనీల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇరిగేషన్ అంశం లేకపోవడం, చర్చకు రాకపోవడం దారుణమని నేతలు, రైతులు అన్నారు. రైతులకు నీళ్లు ఇవ్వకపోతే వెలుగోడు రిజర్వాయర్ నుంచి తెలుగు గంగకు నీళ్లు విడుదల చేసే షట్టర్లను మూసివేస్తామని బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. 

Updated Date - 2022-01-07T16:08:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising