ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ తీరుపై సచివాలయ ఉద్యోగుల నిరసన

ABN, First Publish Date - 2022-09-08T22:05:35+05:30

ఆదోని 39వ వార్డు వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ తీరుపై సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు జిల్లా (Kurnool Dist.): ఆదోని 39వ వార్డు వైసీపీ కౌన్సిలర్ (YCP Councilor) ఫయాజ్ (Fhayaz) తీరుపై సచివాలయ ఉద్యోగులు (Secretariat employees) ఆందోళన (Protest) చేశారు. ఫయాజ్ తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ (YSR) చేయూత పథకానికి అబ్దిదారులతో ఫోటో దిగడానికి ఇంటికి వెళ్లిన ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించారని వెల్ఫేర్ ఉద్యోగి లక్ష్మినారాయణ ఆరోపించారు. అనంతరం సచివాలయానికి వచ్చి చేయిచేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సచివాలయం ఉద్యోగులు పురపాలక కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. కౌన్సిలర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డికి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కమిషనర్ వారికి హామీ ఇవ్వడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు.

Updated Date - 2022-09-08T22:05:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising