ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కర్నూలులో దుకాణాల తొలగింపుకు యత్నం... ఉద్రిక్తత

ABN, First Publish Date - 2022-09-07T20:34:12+05:30

జిల్లాలోని మంత్రాలయం మండలం కల్లుకుంట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని మంత్రాలయం మండలం కల్లుకుంట గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోరంబోకు భూమిలో దుకాణాలు ఏర్పాటు చేసుకొని 20 మంది గ్రామస్తులు  జీవనం సాగిస్తున్నారు. అయితే  దుకాణాలు తొలగించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జేసీబీతో వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. పదేళ్లకు పైగా దుకాణాలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నమని తెలిపారు. అయితే ఇది ప్రభుత్వ స్థలమని ఇక్కడ సచివాలయం, రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ దుకాణాదారులకు తెలిపారు. 10 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చామని రెండు రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించారు. అయితే అధికారులు, దుకాణాదారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

Updated Date - 2022-09-07T20:34:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising