ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 నుంచి శ్రీశైలంలో స్వామివారి స్పర్శదర్శనం

ABN, First Publish Date - 2022-03-21T13:40:38+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలమహాక్షేత్రంలో ఈ నెల 24 నుంచి 30 వరకు భక్తులందరికీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కలుగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలమహాక్షేత్రంలో ఈ నెల 24 నుంచి 30 వరకు భక్తులందరికీ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం కలుగనుంది. ఈసారి ఉగాది ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వారం రోజుల ముందే భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో స్పర్శ దర్శనం కారణంగా స్వామివారి దర్శనానికి 5 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఆలయ ఈవో లవన్న తెలిపారు. 

Updated Date - 2022-03-21T13:40:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising