ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kurnool: రామాలయంలో ముక్కోటి ఏకాదశి సందడి

ABN, First Publish Date - 2022-01-13T17:52:26+05:30

జిల్లాలోని నంద్యాలలో సంజీవ నగర్ రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని నంద్యాలలో సంజీవ నగర్ రామాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించారు. సంజీవనగర్ రామాలయంలో వెంకటేశ్వర స్వామి వారిని కన్యాకుమారి నుండి తెప్పించిన గవ్వలు, శంఖులతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి వారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. గోవింద నామస్మరణతో ఆలయం మారుమోగుతోంది. 

Updated Date - 2022-01-13T17:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising