ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తరద్వారంలో అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దర్శనం

ABN, First Publish Date - 2022-01-13T13:59:59+05:30

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సంధర్భంగా ఉదయం 4 గంటల నుండి ఆలయం తెరుచుకుంది. ఉత్తర ద్వారం ద్వారా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. కోవిడ్ నిబంధనలతో ఆలయ కార్యనిర్వహణ అధికారి భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్నారు. 

Updated Date - 2022-01-13T13:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising