ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెల్ల బంగారమే

ABN, First Publish Date - 2022-04-05T05:43:24+05:30

ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధర రోజురోజుకూ పెరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పత్తి ధర  క్వింటం  రూ.12,500


ఆదోని(అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 4: ఆదోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధర రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం యార్డుకు 645 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా క్వింటం గరిష్ఠంగా రూ.12,500, మధ్య ధర రూ.9,869 కనిష్ఠంగా రూ.6,501 పలికింది. ఉక్రెయినపై రష్యా యుద్ధం కారణంగా వంటనూనె ధరలు పెరగడం.. నూనె తయారీకి అవసరమయ్యే దూది గింజలకు డిమాండ్‌ పెరగడంతో పత్తి ధరలు పెరుగుతున్నాయి. మరో వైపు సీజన ముగింపు చేరుకోవడం జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ పరిశ్రమలో బేళ్ల తయారీకి అవసరమైన పత్తి లేకపోవడంతో వ్యాపారులు  పత్తిని కొనుగోలు చేస్తున్నారు. 


Updated Date - 2022-04-05T05:43:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising