ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ పరీక్ష రేపు

ABN, First Publish Date - 2022-05-24T05:55:15+05:30

అసాని తుపాను కారణంగా మే 11వ తేదీన జరగాల్సిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్ష (25న) బుధవారం నిర్వహించనున్నట్లు ఆర్‌ఐవో శంకర్‌ నారాయణ సోమవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(ఎడ్యుకేషన), మే 23: అసాని తుపాను కారణంగా మే 11వ తేదీన జరగాల్సిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్ష (25న) బుధవారం నిర్వహించనున్నట్లు ఆర్‌ఐవో శంకర్‌ నారాయణ సోమవారం తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించే గణితం, బోటనీ, సివిక్స్‌, ఒకేషనల్‌ సబ్జెక్టుల పరీక్ష యథావిధిగా కొనసాగుతుందన్నారు. పరీక్ష నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ టౌనమోడల్‌ కళాశాలలో ఇంటర్‌ మూల్యాంకనాన్ని 24, 25 తేదీల్లో నిలిపివేస్తున్నట్టు ఆర్‌ఐవో తెలిపారు. తిరిగి 26 నుంచి మూల్యాంకనం కొనసాగుతుందని ఆయన వివరించారు.

  

Updated Date - 2022-05-24T05:55:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising