ఎంఎల్ఎస్ గోదాములను పరిశీలన
ABN, First Publish Date - 2022-12-09T01:02:58+05:30
కర్నూలు జిల్లాలోని ఎంఎ ల్ఎస్ పాయింట్లు, బఫర్ గోదాములను ఎఫ్సీఐ బృందం గురువారం పరిశీలించింది.
కర్నూలు(కలెక్టరేట్), డిసెంబరు 8: కర్నూలు జిల్లాలోని ఎంఎ ల్ఎస్ పాయింట్లు, బఫర్ గోదాములను ఎఫ్సీఐ బృందం గురువారం పరిశీలించింది. కర్నూలు, ఆదోనిలోని బఫర్ గోదాము, ఎంఎల్ఎస్ గోదాములను క్వాలిటీ చెక్ మేనేజర్ నారాయణస్వామి తనిఖీ చేశారు. గోదాములో నిల్వ ఉన్న బియ్యం క్వాలిటీని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీల్లో పౌరసరఫరాల సంస్థ డీఎం షర్మిల, డీఎస్వో రాజారఘువీర్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-09T01:03:02+05:30 IST